Posts

Showing posts from May, 2016

డిస్కవరీ ఛానల్ పరిశోధనలో బయల్పడిన ఘటోత్కచుడి అస్తిపంజరం?

Image
డిస్కవరీ ఛానల్ పరిశోధనలో బయల్పడిన ఘటోత్కచుడి అస్తిపంజరం?   మన పురాణాలు పుక్కిట పురాణాలు కాదు.. అవి కల్పనలు కాదు.. ఇప్పటి వారికి కధలుగా వినిపించే సజీవ సాక్షాలు అని చెప్పడానికి అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని సముద్రంలో ద్వారక నగరం ఆనమాలు ఉన్నాయని ఫోటోలతో సహా నాసావారు వెల్లడించారు. కాగా కృష్ణుడు పదాలు నాగాలాండ్ సమీపంలో కొండలపై ఉన్నట్లు.. చెబుతారు. కాగా ఇటీవల డిస్కవరీ చానల్ వాళ్ళు ఉత్తర భారతదేశంలో 80 అడుగుల అస్తిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్తిపంజరం పాండవుల్లో ఒకడైన భీముని కుమారుడు ఘటోత్కచుడుది అయ్యుంటుందని ఆర్కియాలజీ వారు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అస్తిపంజరం కనుక నిజంగా ఘటోత్కచుడిది ఐతే... మనిషి నడవడికి కొలమానాలుగా ఉన్న రామాయణ, మహాభారతాలు... గీత లు సజీవ సాక్షాలు అని రుజువు అవుతుంది...... 

రాజీవ్‌ కనకాలను కొట్టిన రష్మి

Image
రాజీవ్‌ కనకాలను కొట్టిన రష్మి హైదరాబాద్‌: ‘జబర్‌దస్త్‌’ షోలో తనదైన యాంకరింగ్‌ శైలితో అందరినీ అలరించింది రష్మి గౌతమ్‌. ఇటీవల ‘గుంటూరు టాకీస్‌’లో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ హాట్‌హాట్‌ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పుడు ‘చారుశీల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని’ అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్‌ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటా అని నెటిజెన్లు ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరిగిందో రష్మినే చెప్పాలి మరి. ఇంకా ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి.

ఇక నుండి ఫేస్బుక్ ద్వార కూడా మనీ సంపదిన్చొచ్చు....!!!

Image
ఇక నుండి ఫేస్బుక్ ద్వార కూడా మనీ సంపదిన్చొచ్చు....!!! ఫేస్‌బుక్ ఇప్పుడు ఈ ప‌దం ప్ర‌తి రోజు విన‌నిదే.. ఈ ఫేస్‌బుక్ చూడ‌నిదే ప్ర‌పంచంలో మూడో వంతు మందికి రోజు గ‌డ‌వ‌దు. సోష‌ల్ మీడియాలో బ‌ల‌మైన శ‌క్తిగా ఉన్న ఫేస్‌బుక్‌తోనే ఇప్పుడు చాలా మందికి రోజు గ‌డుస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఫేస్‌బుక్‌లో నిరంతం కార్య‌క‌లాపాలు చేసే మీలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే కంటెంట్ మానెటైజేషన్(content monet ization). అంటే మీరు పోస్టుల్లో పెట్టే కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చన్న మాట! అయితే దీనికోసం యూజర్లు తాము పెట్టే పోస్టుల్లో ఫేస్‌బుక్ అందించే యాడ్స్‌ను ఉంచాల్సి వస్తుంది.వాటిని ఎవరైనా వేరే యూజర్లు క్లిక్ చేస్తే ఆ అకౌంట్ హోల్డర్‌కు డబ్బులు వస్తాయన్నమాట. ఇప్పటికే దీని పై ఆ సంస్థలో అంతర్గతంగా పలు ప్రయోగాలు జరుగుతున్నట్టు సమాచారం. అమెరికాలో కొంత మంది వెరిఫైడ్ యూజర్లకు ఫేస్‌బుక్ పలు సర్వేలు కూడా నిర్వహిస్తోందని తెలిసింది. ఈ క్రమంలో అతి త్వరలోనే ఫేస్‌బుక్ తన అడ్వర్టైజింగ్ ద్వారా యూజర్లకు డబ్బు సంపాదించుకునే వెసులు బాటు కల్పించనుందని తెలుస్తోంది. బ్రాం...